Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు పట్టేలా.. పాముల్ని పడుతున్న ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (11:48 IST)
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రియాంక గాంధీ చెరువు చేపలు పట్టేలా.. పాముల్ని పట్టేస్తున్నారు. ఈ వీడియోను చూసినవారంతా షాకవుతున్నారు. సాధారణంగా పాములంటే అందరూ జడుసుకుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. 
 
ఈ సందర్భంగా తొలుత చిన్నారులతో రాయ్‌బరేలీలో ముచ్చటించిన ప్రియాంక గాంధీ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ చౌకీదార్ కాదని, ఆయనో దొంగ అని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లకు చిన్నారుల చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఆపై పాముల్ని ఆడిస్తూ జీవనం కొనసాగించే వారిని కలిశారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ క్రమంలో పాములోరి వద్ద వున్న పాములను బుట్ట నుంచి ఏమాత్రం భయం లేకుండా చేతులో పట్టుకున్నారు. ఈ సీన్‌ను చూసినవారంతా ప్రియాంక గాంధీ చెరువులో చేపలు పట్టినట్లు పాముల్ని పట్టేస్తుందే అని తెల్లబోయారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments