Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు పట్టేలా.. పాముల్ని పడుతున్న ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (11:48 IST)
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రియాంక గాంధీ చెరువు చేపలు పట్టేలా.. పాముల్ని పట్టేస్తున్నారు. ఈ వీడియోను చూసినవారంతా షాకవుతున్నారు. సాధారణంగా పాములంటే అందరూ జడుసుకుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. 
 
ఈ సందర్భంగా తొలుత చిన్నారులతో రాయ్‌బరేలీలో ముచ్చటించిన ప్రియాంక గాంధీ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ చౌకీదార్ కాదని, ఆయనో దొంగ అని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లకు చిన్నారుల చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఆపై పాముల్ని ఆడిస్తూ జీవనం కొనసాగించే వారిని కలిశారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ క్రమంలో పాములోరి వద్ద వున్న పాములను బుట్ట నుంచి ఏమాత్రం భయం లేకుండా చేతులో పట్టుకున్నారు. ఈ సీన్‌ను చూసినవారంతా ప్రియాంక గాంధీ చెరువులో చేపలు పట్టినట్లు పాముల్ని పట్టేస్తుందే అని తెల్లబోయారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments