Webdunia - Bharat's app for daily news and videos

Install App

సార్వత్రిక ఎన్నికలు : ఐదో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Webdunia
సోమవారం, 6 మే 2019 (08:59 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 51 నియోజకవర్గాలకుగాను మొత్తం 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం ఉదంయ ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి రాజకీయ దిగ్గాజాలు కూడా పోలింగ్‌లో బరిలో ఉన్నారు. 
 
ఈ ఎన్నకలు 7 రాష్ట్రాల్లోని 81 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా, మొత్తం 8,75,88,722 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో స్త్రీలు 4,12,82,166 మంది ఉంటే 4,63,03,342 మంది పురుషులు, 2214 మంది ఇతరులు ఉన్నారు. వీరి కోసం 96088 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, జిల్లాల్లోని ఐదు చోట్ల రీపోలింగ్ కొద్ది సేపటి క్రితమే ప్రారంభంమైంది. అదేవిధంగా తెలంగాణలో తొలిదశ పరిషత్ పోలింగ్ కూడా కాసేపటి కిందటే ప్రారంభం అయింది. 2166 ఎంపిటిసీ, 197 జడ్పీటీసీ స్థానాలకులకు పోలింగ్ జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments