Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఇంట్లో కూడా ఐటీ సోదాలు చేయొచ్చు : నరేంద్ర మోడీ

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:04 IST)
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేయడాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ముఖ్యంగా, బీజేపీ పాలితేతర రాష్ట్రాల్లోనే ఈ సోదాలు జరుగుతున్నాయి. వీటిపై విపక్ష పార్టీల నేతలు ఆగ్రహం చేస్తున్నాయి. 
 
ఈ దాడులపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఒక‌వేళ తానేమైనా త‌ప్పు చేస్తే, ఆదాయం ప‌న్ను శాఖ అధికారులు నా ఇంట్లోనూ దాడులు చేయాల‌ని కోరారు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు చేస్తున్న దాడుల‌పై ప్ర‌తిప‌క్షాలు రాద్దాంతం చేస్తున్నాయ‌న్నారు. రాజ‌కీయ క‌క్ష‌తో నేత‌ల ఇళ్లపై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం లేద‌ని, చ‌ట్టం ప్ర‌కార‌మే ఆ సోదాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. 
 
క‌రెంటు బిల్లుల‌ను త‌గ్గిస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీ .. చివ‌ర‌కు క‌రెంటు స‌ర‌ఫ‌రానే త‌గ్గించింద‌ని విమ‌ర్శించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గ‌త ప్ర‌భుత్వం క‌న్నా కాంగ్రెస్ పార్టీ త‌క్కువ విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేస్తోంద‌న్నారు. కాగా, వారణాసి నుంచి పోటీ చేస్తున్న నరేంద్ర మోడీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments