Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షల్లో ఫెయిలైన ఓ విద్యార్థి : ప్రియాంకా

Webdunia
గురువారం, 9 మే 2019 (16:34 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి తరహాలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌తో కలిసి రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మోడీతో పాటు.. బీజేపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. 
 
మోడీని టీచర్ ఎందుకు హోమ్‌వర్క్ చేయలేదని అడిగితే… దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తన జవాబు పత్రం తీసుకున్నారని, ఇందిరా గాంధీ తన నోట్‌బుక్‌లో పేపర్లను చింపేశారని చెబుతున్నట్లుగా మోడీ పరిపాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మోడీకి ప్రియాంకా ఓ సవాల్ విసిరారు. గత ఐదేళ్ళలో నోట్లరద్దు, జిఎస్‌టి, మహిళ భద్రతపై మోడీ ఏం చేశారని ప్రియాంక నిలదీశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments