Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ లోక్‌సభ పోల్స్... 17 సీట్లు - 443 అభ్యర్థులు

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (20:05 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‍సభ సీట్లకు మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 503 నానిమినేషన్లు దాఖలు చేయగా, 60 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 
 
దీంతో 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా నిజామాబాద్ ఎంపీ స్థానానికి 185 మంది పోటీలో ఉన్నారు. అలాగే సికింద్రాబాద్‌ నుంచి 28 మంది పోటీలో ఉన్నారు. వివిధ పార్లమెంటు స్థానాలకు ఎన్నికల బరిలో నిలిచిన వారి సంఖ్యా వివరాలను పరిశీలిస్తే, 
 
అదిలాబాద్ (ఎస్సీ) 11, పెద్దపల్లి (ఎస్సీ) 17, కరీంనగర్ 15, నిజామాబాద్ 185, జహీరాబాద్ 12, మెదక్ 10, మల్కాజ్‌గిరి 12, సికింద్రాబాద్ 28, హైదరాబాద్ 15, చేవెళ్ల 23, మహబూబ్ నగర్ 12, నాగర్ కర్నూల్ (ఎస్సీ) 11, నల్గొండ 27, భువనగిరి 13, వరంగల్ (ఎస్సీ) 15, పాలమూరు (ఎస్టీ) 14, ఖమ్మం 23 మంది చొప్పున మొత్తం 443 మంది బరిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments