Webdunia - Bharat's app for daily news and videos

Install App

తస్మాత్ జాగ్రత్త... జనం పైకి రూ.200 నకిలీ నోట్లు...

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (19:12 IST)
ఎన్నికల వేళ నకిలీ నోట్లు వచ్చేశాయి. ఉత్తరాదిన థానేలో రూ. 200 నకిలీ నోటు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంటి పన్ను చెల్లించేందుకు ఓ వ్యక్తి గ్రామ పంచాయతీకి వెళ్లగా దానిని పరిశీలించిన అధికారి అది నకిలీ నోటని చెప్పారు. 
 
ఈ నోటుపై గాంధీజీ వాటర్ మార్క్ లేదు. అలాగే పచ్చగా వుండే ఆర్బీఐ నిలువు గీతలు లేవు. అంతేకాకుండా మామూలు 200 నోటు కంటే 2 మి.మిటర్లు తక్కువ సైజులో వుంది. ఈ నోటును చూసినవారంతా ఎన్నికల వేళ నకిలీ నోట్లు రంగంలోకి వచ్చేశాయని చెప్పుకుంటున్నారు. మరి మీ చేతికి వస్తున్న నోట్లను కూడా జాగ్రత్తగా పరిశీలించుకోండి మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments