Webdunia - Bharat's app for daily news and videos

Install App

తస్మాత్ జాగ్రత్త... జనం పైకి రూ.200 నకిలీ నోట్లు...

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (19:12 IST)
ఎన్నికల వేళ నకిలీ నోట్లు వచ్చేశాయి. ఉత్తరాదిన థానేలో రూ. 200 నకిలీ నోటు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంటి పన్ను చెల్లించేందుకు ఓ వ్యక్తి గ్రామ పంచాయతీకి వెళ్లగా దానిని పరిశీలించిన అధికారి అది నకిలీ నోటని చెప్పారు. 
 
ఈ నోటుపై గాంధీజీ వాటర్ మార్క్ లేదు. అలాగే పచ్చగా వుండే ఆర్బీఐ నిలువు గీతలు లేవు. అంతేకాకుండా మామూలు 200 నోటు కంటే 2 మి.మిటర్లు తక్కువ సైజులో వుంది. ఈ నోటును చూసినవారంతా ఎన్నికల వేళ నకిలీ నోట్లు రంగంలోకి వచ్చేశాయని చెప్పుకుంటున్నారు. మరి మీ చేతికి వస్తున్న నోట్లను కూడా జాగ్రత్తగా పరిశీలించుకోండి మరి.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments