Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం అసాధ్యం : ఎంఎం జోషి

Webdunia
గురువారం, 12 మే 2016 (08:29 IST)
జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం ఆచరణలో అసాధ్యమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గంగా ప్రక్షాళన పార్లమెంటరీ సంఘం అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషీ స్పష్టం చేశారు. గంగా ప్రక్షాళనపై అంచనాల కమిటీ నివేదికను సమర్పించిన అనంతరం బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ.. గంగా ప్రక్షాళన పనులు సాఫీగానే సాగిపోతున్నాయన్నారు. అదేసమయంలో ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నదుల అనుసంధానం అంత సులభమైన విషయమేమీ కాదన్నారు. 
 
చిన్న స్థాయిలో నదుల అనుసంధానం సాధ్యమైనప్పటికీ.. జాతీయ స్థాయిలో అసాధ్యమని చెప్పుకొచ్చారు. నదుల అనుసంధానానికి సంబంధించి పంపుసెట్ల ద్వారా ఒక చివర నుంచి మరో చివరికి నీటిని ఎత్తిపోయడానికి వేల కిలోవాట్ల విద్యుత్తు అవసరమవుతుందన్నారు. విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments