Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్క‌ర పురోహితులు వ‌చ్చేశారు... గుర్తింపు కార్డులు ఏవీ?

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో ప్రధాన భూమిక పోషించే బ్రాహ్మణులు వివిధ జిల్లాల నుంచి విజయవాడ చేరుకున్నారు. వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. సాయంత్రం అయినా వారికి ఇంతవరకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. సుమారు 4 వేల మంది బ్రాహ్మణలు వచ్చి రైల్

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (22:20 IST)
విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో ప్రధాన భూమిక పోషించే బ్రాహ్మణులు వివిధ జిల్లాల నుంచి విజయవాడ చేరుకున్నారు. వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. సాయంత్రం అయినా వారికి ఇంతవరకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. సుమారు 4 వేల మంది బ్రాహ్మణలు వచ్చి రైల్వే స్టేషన్‌లో ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. వారికి గుర్తింపు కార్డులు ఇస్తే వారికి కేటాయించిన ఘాట్‌లకు వెళ్లి తమ విధులు (పిండ ప్రదానాలు) నిర్వహించనున్నారు. 
 
అయితే సాయంత్రం అయినా గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన‌ వ్యక్తం చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు అప్లికేషన్లు తీసుకున్నారని, ఇంతవరకు ఇవ్వలేదని, ఇక్కడ కనీస సదుపాయాలు లేవని, పెద్దవాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని పండితులు అన్నారు. ఇంత నిర్లక్ష్యం తగదని పురోహితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త....

అన్నీ చూడండి

లేటెస్ట్

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

తర్వాతి కథనం
Show comments