Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీలో ముఖ్యాంశాలు పక్కకు మాత్రమే ఎందుకు స్క్రోల్ అవుతాయో తెలుసా..?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (14:21 IST)
మనం చూస్తున్న టీవీలో ముఖ్యాంశాలు ఎప్పుడైనా కింది నుండి పైకి గానీ, పై నుండి కిందికి గానీ రావడం గమనించారా? అంతేకాదు ముఖ్యాంశాలు కుడివైపు నుండి ఎడమవైపుకు వెళ్తున్నట్లు ఎందుకు కనిపిస్తాయో ఆలోచించారా? లేదా మీరు దీనిలో దాగి ఉన్న విషయాన్ని తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? అలా ఎందుకు జరుగుతుందో ఒక చిన్న కారణాన్ని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. అదేమిటో చూద్దామా..
 
మనం టీవీ చూసేంత సేపు ముఖ్యాంశాలు ఎప్పుడూ కుడి నుండి ఎడమవైపుకు స్క్రోల్ అవుతుంటాయి. కాగా పై నుండి కిందికి స్క్రోల్ కావు (కొన్ని గేమ్ షోలలో జరగవచ్చు), అలా జరగడానికి కారణం మన 'కళ్లు'. మన కళ్లకీ., అలా జరగడానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? అదేనండీ..మన కళ్లు కుడి నుండి ఎడమవైపుకు, లేదా ఎడమవైపు నుండి కుడివైపునకు మాత్రమే తిప్పగలము. 
 
అంతేగానీ పైకి కిందికి కళ్లను ఎక్కువ సేపు తిప్పలేము. అలా చేసిన పక్షంలో కొంతసేపటికే కళ్లు నొప్పులు వస్తాయి. అందుకే మనం చూసే ముఖ్యాంశాలు ఎప్పుడూ పక్కకు స్క్రోల్ అవుతుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments