Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

సెల్వి
శుక్రవారం, 2 మే 2025 (12:13 IST)
ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే ఈ కథనం చదవాల్సిందే. రోజూవారీగా కాఫీ, టీలు తాగేటప్పుడు కచ్చితంగా బిస్కెట్లు తినే అలవాటు చాలామందికి వుంటుంది. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ అలవాటు అధికంగా వుంటుంది. అలా బిస్కెట్లు లేనిదే పొద్దు గడవని వారు ఈ కథనం తప్పకుండా చదవాల్సిందే. 
 
బిస్కెట్లలో మైదా వుంటుంది కాబట్టి అది ఊబకయానికి దారి తీస్తుంది. మల్టీ గ్రైన్ బిస్కెట్లు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తాయి. బిస్కెట్లలో రీఫైన్డ్ పిండి, పీచు తక్కువగా వుండటం ద్వారా జీర్ణ సంబంధిత ఇబ్బందులు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
బిస్కెట్లలో సోడియం అధిక శాతం వుండటంతో థైరాయిడ్, మధుమేహం వ్యాధిగ్రస్థులు దీనిని తీసుకోవడం తగ్గించాలి. రోజూ క్రీమ్ బిస్కెట్లు తీసుకుంటూ వుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. 
 
తద్వారా ఇన్ఫెక్షన్లు తప్పవు. బిస్కెట్లలో అధికంగా పంచదార వుండటంతో డయాబెటిస్ ఏర్పడే ప్రమాదం వుంది. బిస్కెట్లలో కొవ్వు శాతం అధికంగా వుండటం ద్వారా మొటిమలు, ముడతలు ఏర్పడే ప్రమాదం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kolar farmers: పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతి నిలిపివేసిన వ్యాపారులు

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం - తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

ఢిల్లీలో అకాల వర్షాలు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!!

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

YouTuber: తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి - అతనే ఉరేసి చంపేశాడా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

తర్వాతి కథనం
Show comments