Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిని చదివించడం ఎలా..?

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (12:13 IST)
చాలామంది తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా చదవలేదని బాధపడుతుంటారు. వారిలో చదివే అలవాటు పెంచాలంటే.. ఓ పుస్తకం చేతికి ఇవ్వడం పరిష్కారం కాదు. అందుకు కొన్ని మార్గాలున్నాయి. వాటిని అనుసరిస్తే తప్పకుండా వాళ్లకు పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుంది. 
 
ఇప్పటి కాలంలో చదువుకుంటేనే మంచిది. చదవడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలుసు. అది పిల్లలకు అర్థంకావాలంటే వారికి ముందు ఆసక్తికరమైన కథలు చెప్పాలి. దానివలన మరికొన్ని కథలు తెలుసుకోవాలనే ఉత్సాహం వారిలో కలుగుతుంది. అప్పుడు మీరో కథల పుస్తకాన్ని ఇచ్చినా.. ఇష్టంగా చదివేందుకు ఆసక్తి చూపిస్తారు.
 
ప్రతిరోజూ ఓ కథల పుస్తకాన్నో లేదా మరొకటో వారితో చదివించే అలవాటు చేయడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ఒక్కసారి వారికి అలవాటు అయితే మాత్రం.. మీ సహాయం లేకుండానే వారు పుస్తకాలు చేతుల్లోకి తీసుకుంటారు. అలానే మీరు ఎప్పటికప్పుటు వారిని ప్రశ్నలు వేయాలి.. లేదా రాయించాలి. ఇలా చేస్తుంటే.. వాళ్లు ఎంతవరకూ చదువుతున్నారనేది తెలుస్తుంది. ముఖ్యంగా పుస్తకం చదివించడం అంటే ఏదో ఒకటిలే అనుకోకండి. పిల్లల ఆసక్తిని తెలుకోవడం ఎంతైన ముఖ్యం.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments