చేపలు, కోడిగుడ్లు పిల్లలకు ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (16:57 IST)
పిల్లలు హుషారుగా వుండాలంటే వారానికి రెండుసార్లైనా చేపలు ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ఒమెగా-త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో మేలేు చేసే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. 
 
అలాగే కోడిగుడ్లు రోజుకొకటి తీసుకునే చిన్నారులు చురుకుగా వుంటారు. ఇంకా చిన్నారులకు కావలసిన పోషకాలు పూర్తిగా అందుతాయి. గుడ్లలో వుండే ప్రోటీన్లు చిన్నారుల శరీర పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే చిన్నారులకు అందించే అల్పాహారంలో రోజుకో గుడ్డు చేర్చుకోవాలి. 
 
అలాగే సౌందర్య పోషణలో గుడ్డు మెరుగ్గా పనిచేస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు, గాట్లు, గరుకుదనం పోవాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు తెల్లసొన, చెంచాడు మీగడ, రెండు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 
 
కోడిగుడ్డులోని తెల్లసొనను తలపై సున్నితంగా మర్దన చేసుకుని, గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే కేశాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Put Chutney యూ ట్యూబర్ నుంచి విజయ్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా రాజ్ మోహన్

వట సావిత్ర వ్రతం నాడు దీపాలు వెలిగిస్తుండగా మర్రిచెట్టుకు అంటుకున్న నిప్పు, వీడియో

ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటుపరంకానుందా? ప్రభుత్వ వివరణ ఏంటి?

వైకాపా మాజీ మంత్రి రజనీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - పాస్‌పోర్టు అప్పగింత

భవిష్యత్‌‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

తర్వాతి కథనం
Show comments