పాదయాత్ర : జగన్ మోహన్ రెడ్డి, రోజా పాదాలు ఇలా అయ్యాయి(ఫోటోలు)

ఇంతకుముందు పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదాలు ఎలా అయ్యాయో తెలియదు కానీ ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర చేస్తున్న జగన్, రోజాల పాదాలు బొబ్బలెక్కిపోయాయి. వారి పాదాలకు చికిత్స చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (17:43 IST)
ఇంతకుముందు పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదాలు ఎలా అయ్యాయో తెలియదు కానీ ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర చేస్తున్న జగన్, రోజాల పాదాలు బొబ్బలెక్కిపోయాయి. వారి పాదాలకు చికిత్స చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.
 
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగుతుంది. 180 రోజుల పాటు 3 వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. మొత్తం 125 నియోజకవర్గాలు, 10 వేల నివాసిత ప్రాంతాలు, గ్రామాల్లో సాగనుంది. మొత్తం 180 రోజుల్లో 125 బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఇదిలావుంటే పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి పాదాలకు గాయాలయ్యాయి. వాటికి చికిత్స తీసుకుని మళ్లీ పాదయాత్ర చేస్తున్నారు.
 
మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజా గాలేరు-నగరి ప్రాజెక్టు కోసం తిరుమల వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో ఆమె పాదాలకు కూడా గాయాలయ్యాయి. ఈ ఫోటోలో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments