Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ అటాక్‌తో జొమాటోకు కష్టాలు.. డేటాను దొంగలించి.. బేరానికి పెట్టేశారు..!

ప్రపంచ దేశాలను వణికించిన సైబర్ అటాక్‌తో జొమాటో సంస్థకు కూడా హ్యాకర్లు చుక్కలు చూపించారు. 120మంది మిలియన్ యూజర్లలో దాదాపు 17 మిలియన్ల మంది యూజర్ల రికార్డులను డేటా బేస్ నుంచి హ్యాకర్లు దొంగలించారని జొమా

Webdunia
గురువారం, 18 మే 2017 (16:29 IST)
ప్రపంచ దేశాలను వణికించిన సైబర్ అటాక్‌తో జొమాటో సంస్థకు కూడా హ్యాకర్లు చుక్కలు చూపించారు. 120మంది మిలియన్ యూజర్లలో దాదాపు 17 మిలియన్ల మంది యూజర్ల రికార్డులను డేటా బేస్ నుంచి హ్యాకర్లు దొంగలించారని జొమాటో వెల్లడించింది. దేశ, విదేశాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందజేసే జొమాటో సంస్థకు చెందిన డేటా హ్యాకర్ల గురికావడంతో యూజర్లు వెంటనే పాస్ వర్డ్‌లను మార్చుకోవాలసి సూచించారు. 
 
మల్టిపుల్ సైట్స్‌లో ఒకే పాస్ వర్డ్ వాడరాదని జొమాటో సూచించారు. గతంలో 2015లో హ్యాంకింగ్‌కు గురైన ఈ సంస్థకు చెందిన తాజా డేటాను ఈసారి హ్యాకర్లు యూజర్ పేర్లు, పాస్ వర్డ్‌తో పాటు బేరానికి పెట్టారని.. దాడికి గురైన బాధితుల పాస్ వర్డులను మేం రీసెట్ చేయడమే గాక, యాప్, వెబ్ సైట్ ల నుంచి వేరుచేశామని జొమాటో ప్రకటించింది. పేమెంట్ డేటా భద్రంగా ఉందని.. రెండు, మూడు రోజుల్లో తమ సెక్యూరిటీ సిస్టమ్‌ను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments