షియోమీ నుంచి రెడ్ మీ నోట్ 7..

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (10:32 IST)
చైనాలో షియోమీ సంస్థ ''రెడ్ మీ నోట్ 7''ను విడుదల చేసింది. ఈ ఫోన్ 48/5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలతో పాటు.. ఇందులో భారీ 4000 ఎంఏహెచ్‌ సామర్థ్యాన్ని కలిగివుంటుంది. 3జీబీ.. 4జీబీ ర్యామ్‌తో పాటు 6జీబీ వేరియంట్ కూడా మార్కెట్లో లభించనుంది. 
 
ట్విలైట్ గోల్డ్, ఫాంటాసి బ్లూ, బ్రైట్ బ్లాక్ రంగుల్లో ఈ మార్కెట్లో లభ్యమవుతుంది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధ‌ర సుమారు రూ.10,300, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధ‌ర సుమారు రూ.12,400గా ఉంది. 
 
ఇందులోని ఫీచర్స్ సంగతికి వస్తే.. 
ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్, 
ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింగ్ సిస్టమ్,
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్ 
13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
టైప్-సి యూఎస్‌బీ పోర్ట్ బాటమ్ 
సైడ్‌లో స్లిమ్ బెజెల్స్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments