Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్...

మేషం: ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారుల చేత మాటపడవలసి వస్తుంది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. స్వతంత్య్ర నిర్ణయాలు తీసుకొనుట వలన శుభం చేకూరగల

Webdunia
శనివారం, 21 జులై 2018 (08:50 IST)
నిజంగా ఇది వాట్సాప్ వినియోగదారులకు దుర్వార్తే. ఇకపై తమ వాట్సాప్ నంబరుకు వచ్చే సందేశాలు లేదా వీడియోలను కేవలం ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్ చేయగలుగుతారు. అంతకుమించి సాధ్యపడదు. ఈ మేరకు వాట్సాప్‌ యాప్‌లో పలు మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా, ఫార్వర్డ్ ఐకాన్‌ను తొలగించనున్నారు.
 
సామాజిక, సందేశ మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతున్న వదంతులు, తప్పుడు వార్తల వల్ల గత రెండు నెలల్లో సుమారుగు 20 మందికి పైగా చనిపోయారు. పిల్లల కిడ్నాపర్లుగా భ్రమించి, అపరిచిత వ్యక్తులను స్థానిక వ్యక్తులు కొట్టి చంపుతున్నారు. ఈ తరహా ఘటనలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇవి కలకలం రేపుతున్నాయి. వీటిపై బాధ్యత తీసుకోవాలని ఆయా మాధ్యమాల సంస్థలను కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో వాట్సాప్‌ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 
 
ఇక నుంచి ఒకేసారి ఐదుగురికి మాత్రమే సందేశాలను ఫార్వర్డ్‌ చేసేలా నియంత్రించనుంది. సులభంగా సందేశం పంపేందుకు గల ఫార్వర్డ్‌ ఐకాన్‌ను తొలగిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాట్సాప్‌ను దుర్వినియోగపరచకుండా తాము తీసుకుంటున్న చర్యలను ఎన్నికల సంఘానికి వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం