Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్క రాష్ట్రానికి వోడాఫోన్ బంపర్ ఆఫర్...

దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమకు తోచిన విధంగా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కోవలో ఇప్పటికే టెలికాం దిగ్

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (12:42 IST)
దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమకు తోచిన విధంగా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కోవలో ఇప్పటికే టెలికాం దిగ్గజమైన ఎయిర్‌టెల్ ఒక అడుగు ముందు ఉంది. ఇపుడు వోడాఫోన్ చేరింది. 
 
ప్రిపెయిడ్ వినియోగదారులకు రూ.348తో రీచార్జ్‌తో... 28 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్ అందించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ రాజస్థాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పడం కాస్త నిరాశ కలిగించే విషయం. 
 
మైవొడాఫోన్ యాప్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కంపెనీ స్టోర్లు, మినీస్టోర్లు, బ్రాండ్ రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని రాజస్థాన్ బిజినెస్ హెడ్ అమిత్ బేడీ వెల్లడించారు. ఈ ఆఫర్‌కు వచ్చే స్పందనను బట్టి మిగిలిన రాష్ట్రాలకూ విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments