Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్క రాష్ట్రానికి వోడాఫోన్ బంపర్ ఆఫర్...

దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమకు తోచిన విధంగా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కోవలో ఇప్పటికే టెలికాం దిగ్

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (12:42 IST)
దేశీయ టెలికాం రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న రిలయన్స్ జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా తమకు తోచిన విధంగా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ కోవలో ఇప్పటికే టెలికాం దిగ్గజమైన ఎయిర్‌టెల్ ఒక అడుగు ముందు ఉంది. ఇపుడు వోడాఫోన్ చేరింది. 
 
ప్రిపెయిడ్ వినియోగదారులకు రూ.348తో రీచార్జ్‌తో... 28 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్ అందించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ రాజస్థాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పడం కాస్త నిరాశ కలిగించే విషయం. 
 
మైవొడాఫోన్ యాప్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కంపెనీ స్టోర్లు, మినీస్టోర్లు, బ్రాండ్ రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని రాజస్థాన్ బిజినెస్ హెడ్ అమిత్ బేడీ వెల్లడించారు. ఈ ఆఫర్‌కు వచ్చే స్పందనను బట్టి మిగిలిన రాష్ట్రాలకూ విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments