Webdunia - Bharat's app for daily news and videos

Install App

వొడాఫోన్-ఐడియా షేర్లు పెరిగాయ్.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (16:00 IST)
కోవిడ్‌-19 కారణంగా భారత్‌లో భవిష్యత్తులో డిజిటల్‌ వ్యాపారాలు ఊపందుకోనున్న నేపథ్యంలో టెలికమ్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. భారత్‌ మార్కెట్లో వొడాఫోన్‌-ఐడియా కూడా కీలక సంస్థ కావడంతో ఆల్ఫాబెట్‌ దీనిపై దృష్టి పెట్టినట్లు భావిస్తున్నారు. గతంలో ఈ సంస్థ జియోతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లో వొడాఫోన్‌-ఐడియా షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతన్నాయి. ఒక దశలో ఇవి 35శాతం లాభపడ్డాయి. ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ ఐఎన్‌సీ ఈ సంస్థలో 5శాతం వాటాను కొనుగోలు చేయనుందని వార్తలు రావడంతో షేర్లు పుంజుకున్నాయి. 
 
ఆల్ఫాబెట్‌ 110 మిలియన్‌ డాలర్లు వెచ్చించి 5శాతం వాటా దక్కించుకోనుందని టాక్. ప్రస్తుతం ఈ సంస్థ విలువ నాస్‌డాక్‌లో 968.05 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

Divvela Madhuri: బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనున్న దివ్వెల మాధురి

Suri: సూరి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మామ‌న్‌ స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments