Webdunia - Bharat's app for daily news and videos

Install App

వొడాఫోన్-ఐడియా షేర్లు పెరిగాయ్.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (16:00 IST)
కోవిడ్‌-19 కారణంగా భారత్‌లో భవిష్యత్తులో డిజిటల్‌ వ్యాపారాలు ఊపందుకోనున్న నేపథ్యంలో టెలికమ్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. భారత్‌ మార్కెట్లో వొడాఫోన్‌-ఐడియా కూడా కీలక సంస్థ కావడంతో ఆల్ఫాబెట్‌ దీనిపై దృష్టి పెట్టినట్లు భావిస్తున్నారు. గతంలో ఈ సంస్థ జియోతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లో వొడాఫోన్‌-ఐడియా షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతన్నాయి. ఒక దశలో ఇవి 35శాతం లాభపడ్డాయి. ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ ఐఎన్‌సీ ఈ సంస్థలో 5శాతం వాటాను కొనుగోలు చేయనుందని వార్తలు రావడంతో షేర్లు పుంజుకున్నాయి. 
 
ఆల్ఫాబెట్‌ 110 మిలియన్‌ డాలర్లు వెచ్చించి 5శాతం వాటా దక్కించుకోనుందని టాక్. ప్రస్తుతం ఈ సంస్థ విలువ నాస్‌డాక్‌లో 968.05 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments