Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి వివో నుంచి సరికొత్త మోడల్స్.. ధర: రూ. 29,990

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:18 IST)
Vivo V20 Pro
వివో నుంచి సరికొత్త మోడళ్లలో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తేనుంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో భారత మార్కెట్‌లో డిసెంబర్ 2వ తేదీన వివో వి20 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులు ఫోన్లను ప్రీ-బుక్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. అయితే ముందస్తుగా ఫోన్ల కోసం కస్టమర్లు రూ.2000 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.
 
అయితే వివో వి20 స్మార్ట్‌ఫోన్‌ విడుదలకు ముందే విక్రయ సంస్థ ఫోన్ల ధరలను వెల్లడించాయి. రిలయన్స్ డిజిటల్, పూర్వికా మొబైల్, సంగీత మొబైల్స్ వెబ్‌సైట్లు రూ. 29,990 ఉండొచ్చని అంచనా వేశాయి. భారత్‌లో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 29,990 ఉంటుందని అంచనా వేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments