Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి వివో నుంచి సరికొత్త మోడల్స్.. ధర: రూ. 29,990

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:18 IST)
Vivo V20 Pro
వివో నుంచి సరికొత్త మోడళ్లలో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తేనుంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో భారత మార్కెట్‌లో డిసెంబర్ 2వ తేదీన వివో వి20 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులు ఫోన్లను ప్రీ-బుక్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. అయితే ముందస్తుగా ఫోన్ల కోసం కస్టమర్లు రూ.2000 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.
 
అయితే వివో వి20 స్మార్ట్‌ఫోన్‌ విడుదలకు ముందే విక్రయ సంస్థ ఫోన్ల ధరలను వెల్లడించాయి. రిలయన్స్ డిజిటల్, పూర్వికా మొబైల్, సంగీత మొబైల్స్ వెబ్‌సైట్లు రూ. 29,990 ఉండొచ్చని అంచనా వేశాయి. భారత్‌లో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 29,990 ఉంటుందని అంచనా వేశాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments