భారతదేశంలో 5G సేవలు ప్రారంభం అయ్యాయి. దీంతో 5G స్మార్ట్ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా Vivo T2 5G దేశంలో గొప్ప ఫీచర్లతో ఆవిష్కృతం అయ్యింది.
భారతదేశంలో వివిధ ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్న కంపెనీలలో వివో ఒకటి. భారతదేశంలో ఇటీవల 5G ప్రారంభించడంతో, Vivo కస్టమర్లను ఆకర్షించడానికి అధునాతన 5G ఫీచర్లతో Vivo T2 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది.