Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు వారాల్లో జియో ఫ్లాట్‌ఫామ్ లోకి మరో భారీ పెట్టుబడి రూ. 4,546 కోట్లు

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (23:01 IST)
జియోలోకి మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. ఇది ఏడు వారాల్లో (2020 ఏప్రిల్ 22 నుండి) జియో ప్లాట్‌ఫామ్‌లలో అపూర్వమైన 9వ పెట్టుబడి. జియో ప్లాట్‌ఫామ్‌లలో 0.93% వాటా కోసం పెట్టుబడి 4,546.80 కోట్లు
 
ఈ పెట్టుబడితో, జియో ప్లాట్‌ఫాంలు ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ (రెండు పెట్టుబడులు), విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, ముబదాలా, ఎడిఐఎ, మరియు టిపిజిలతో సహా ప్రముఖ టెక్నాలజీ పెట్టుబడిదారుల నుండి రూ. 102,432.15 కోట్లు సేకరించాయి. అలాగే ఎల్ క్యాటర్టన్ రూ. 1,894.50 కోట్లను జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడి పెట్టింది.
 
ఈ పెట్టుబడులన్నీ గ్లోబల్ లాక్-డౌన్ మధ్య జరిగాయి, ఇది భారతదేశం యొక్క డిజిటల్ సామర్థ్యాన్ని మరియు జియో యొక్క వ్యాపార వ్యూహాన్ని స్పష్టంగా సూచిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments