Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు వారాల్లో జియో ఫ్లాట్‌ఫామ్ లోకి మరో భారీ పెట్టుబడి రూ. 4,546 కోట్లు

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (23:01 IST)
జియోలోకి మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. ఇది ఏడు వారాల్లో (2020 ఏప్రిల్ 22 నుండి) జియో ప్లాట్‌ఫామ్‌లలో అపూర్వమైన 9వ పెట్టుబడి. జియో ప్లాట్‌ఫామ్‌లలో 0.93% వాటా కోసం పెట్టుబడి 4,546.80 కోట్లు
 
ఈ పెట్టుబడితో, జియో ప్లాట్‌ఫాంలు ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ (రెండు పెట్టుబడులు), విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, ముబదాలా, ఎడిఐఎ, మరియు టిపిజిలతో సహా ప్రముఖ టెక్నాలజీ పెట్టుబడిదారుల నుండి రూ. 102,432.15 కోట్లు సేకరించాయి. అలాగే ఎల్ క్యాటర్టన్ రూ. 1,894.50 కోట్లను జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడి పెట్టింది.
 
ఈ పెట్టుబడులన్నీ గ్లోబల్ లాక్-డౌన్ మధ్య జరిగాయి, ఇది భారతదేశం యొక్క డిజిటల్ సామర్థ్యాన్ని మరియు జియో యొక్క వ్యాపార వ్యూహాన్ని స్పష్టంగా సూచిస్తుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments