Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ 4జీ క్రేజ్‌: జోరందుకున్న స్మార్ట్ ఫోన్ల వ్యాపారం..

రిలయన్స్ 4జీ క్రేజ్‌తో స్మార్ట్ ఫోన్ల వ్యాపారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య పోటాపోటీలు నెలకొనడంతో అంతర్జాతీయ బ్రాండ్‌లు మొదలుకుని దేశవాళీ బ్రాండ్‌ల వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (15:02 IST)
రిలయన్స్ 4జీ క్రేజ్‌తో స్మార్ట్ ఫోన్ల వ్యాపారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య పోటాపోటీలు నెలకొనడంతో అంతర్జాతీయ బ్రాండ్‌లు మొదలుకుని దేశవాళీ బ్రాండ్‌ల వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను సదరు సంస్థలు భారత మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. రూ.7,000 నుంచి రూ.12,000లోపు ధరల్లో మార్కెట్లో 15 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లలో సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016) రూ.9.700కే లభిస్తోంది. 
 
అలా లెనోవో వైబ్ కె5 ప్లస్ (ధర రూ.8,499)లకు, జియోమీ రెడ్మీ నోట్ 3 (ధర రూ.9,499)లకు, మోటో ఇ3 పవర్ (ధర రూ.7,999)లకు లభిస్తోంది. ఇదే తరహాలో ఒప్పో ఏ37.. రూ.10,789లకు అమ్ముడు పోతోంది. ఇదేవిధంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో రూ.7,990 లభిస్తోంది. లైఫ్ వాటర్ 9 రూ.12వేలకు, మిజు ఎం3ఎస్.. రూ.9,145లకు లభిస్తోంది. ఇలా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లకు మంచి గిరాకీ పెరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments