Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐకూ యూ3 5జీ పేరిట కొత్త స్మార్ట్ ఫోన్.. ధర రూ.19,100

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (11:42 IST)
IQ U3 launch
వివో సబ్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే ఐకూ యూ3 5జీ. ఇందులో 6.58 అంగుళాల డిస్ ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. దీనికి సంబంధించిన ప్రీ సేల్ చైనాలో ఇప్పటికే ప్రారంభం అయింది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. 
 
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,498 యువాన్లుగా(సుమారు రూ.16,800) ఉండగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,698 యువాన్లుగా (సుమారు రూ.19,100) ఉంది.
 
గ్లో బ్లూ, ఎర్లీ బ్లాక్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ చైనాలో డిసెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఇందులో 6.58 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments