Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా గ్రూప్ అరుదైన రికార్డు.. దేశంలో ఐఫోన్ ఉత్పత్తి చేసిన..?

Webdunia
బుధవారం, 12 జులై 2023 (11:46 IST)
టాటా గ్రూప్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టాటా గ్రూప్ త్వరలో యాపిల్ ఐఫోన్‌లను తొలిసారిగా భారత్‌లో ఉత్పత్తి చేయనుంది. తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కంపెనీ ఐఫోన్‌ల తయారీకి కర్ణాటకలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఆపిల్ నుండి తాజా ఐఫోన్ 14 మోడల్‌ను విస్టార్ తయారు చేసింది.
 
10,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న ఈ కర్మాగారాన్ని టాటా రూ.5,000 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏడాది కాలంగా చర్చలు జరుగుతుండగా.. వచ్చే నెలలో ఐఫోన్ ఫ్యాక్టరీని టేకోవర్ చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. 
 
దీన్ని తయారు చేసిన తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్‌కు గౌరవం దక్కనుంది. మార్చి 2024 వరకు తన ఫ్యాక్టరీ నుండి దాదాపు రూ. 15,000 కోట్ల విలువైన ఐఫోన్‌లను తయారు చేయడానికి విస్ట్రాన్ ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments