Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పెక్ట్రమ్ వేలం ముగిసింది.. Rs 57,122 కోట్లతో రిలయన్స్ జియో ముందంజ

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (20:32 IST)
ఉచిత డేటా పేరిట దేశంలో సంచలనం సృష్టించిన జియో.. తాజాగా రూ.57,122 .65 కోట్ల విలువ చేసే స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. టెలికాం సంస్థలు ప్రతీ ఏడాది వేలం ద్వారా స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసే సంగతి తెలిసిందే. 
 
ఈ నేఫథ్యంలో టెలికాం సంస్థల మధ్య స్పెక్ట్రమ్ వేలంలో పోటీ వాతావరణం నెలకొంది. ఈ స్పెక్ట్రమ్ కొనుగోలు కోసం టెలికాం సంస్థలన్నీ పోటీపడగా, జియో ఈ వేలంలో ముందజలో నిలిచిందని తెలుస్తోంది. ఈ వేలంలో రూ.77.814 కోట్ల విలువైన ఎయిర్ వేల్స్ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు అయినట్లు సమాచారం. 
 
ఇంకా రిలయన్స్ జియో రూ. 57,122.65 కోట్ల విలువ చేసే స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ రూ.1,999.40 కోట్లు విలువ గల స్పెక్ట్రమ్‌ను వేలంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments