Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాంసంగ్ నుంచి రూ.9,999లకే మరో కొత్త స్మార్ట్ ఫోన్..

Webdunia
గురువారం, 16 జులై 2020 (19:33 IST)
Samsung Galaxy M01s
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత విపణిలోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ఎమ్‌01ఎస్ పేరుతో ఈ 6.2 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఫోన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.9,999 ధరకే అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తోంది. ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. 
 
ఇందులో 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌లను అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. 13+2 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేశారు. 
 
ఇంకా శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ ఫీచర్ల సంగతికి వస్తే..?
* 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టం
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 6.2 ఇంచుల హెచ్‌డీ ప్లస్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్
* 13+2 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments