Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలాక్సీ ఫోల్డబుల్స్ కోసం ముందస్తు నమోదును ప్రారంభించిన సామ్‌సంగ్

ఐవీఆర్
సోమవారం, 30 జూన్ 2025 (16:31 IST)
గురుగ్రామ్: తమ భావితరపు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను జూలై 9న న్యూయార్క్‌లో సామ్‌సంగ్ విడుదల చేయనుంది. భావితరపు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు కొత్త ఏఐ శక్తితో వస్తాయి. వీటికి అద్భుతమైన హార్డ్‌వేర్ మద్దతు అందిస్తుంది. అధికారికంగా ఈ ఫోల్డబల్స్‌ను విడుదల చేయటానికి ముందుగానే , భారతదేశంలోని కస్టమర్‌లు రూ. 2000 టోకెన్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా తదుపరి తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు. సామ్‌సంగ్ భావితరపు  ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న కస్టమర్‌లు ఈ ఉపకరణాలను కొనుగోలు చేయడంపై రూ. 5999 వరకు విలువైన ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. వారు ముందస్తు డెలివరీని కూడా పొందటానికి అర్హులవుతారు.
 
కస్టమర్‌లు సామ్ సంగ్ డాట్ కామ్, సామ్‌సంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్స్, అమేజాన్, ఫ్లిప్ కార్ట్, భారతదేశం అంతటా ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లను సందర్శించడం ద్వారా సామ్‌సంగ్ భావితరపు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు. మెరుగైన పనితీరు, స్పష్టత అందించే  కెమెరాలు, కనెక్ట్ అయి ఉండటానికి స్మార్ట్ మార్గాలు వంటి ప్రజలకు నిజంగా అవసరమైన వాటి అంశాల చుట్టూ సామ్‌సంగ్ కొత్త ఉపకరణాలను రూపొందించింది. ప్రజలు వాటితో ఎలా సంభాషిస్తారనే దాని గురించి, గెలాక్సీ ఏఐ పరికరాలు చేయగలిగే దానికంటే మించి ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments