Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో అదుర్స్... రెవెన్యూలోనూ అదరగొట్టింది..

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (09:27 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో సంస్థ.. రెవెన్యూలోనూ అగ్రస్థానంలో నిలిచింది. జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి టెలికాం రంగంలోని సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) విషయంలో రూ.8.271 కోట్లతో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచిందని ట్రాయ్ వెల్లడించింది.
 
ట్రాయ్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. వొడాఫోన్-ఐడియా రూ. 7,528 కోట్ల రాబడితో రెండో స్థానంలో వుండగా.. ఇందులో వొడాఫోన్ ఏజీఆర్ రూ.4,483 కోట్లు రాగా, ఐడియా రూ.3,743.1 కోట్లను రాబట్టింది. భారతీ ఎయిర్‌టెల్ రూ.6,720 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. 
 
అలాగే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ టెలికాం స్సత బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వాటా రూ.1,284 కోట్లుగా తేలింది. గత త్రైమాసికంలో జియో ఏజీఆర్ విలువ రూ.7,125.5 కోట్లు కాగా.. వొడాఫోన్ ఐడియా కలిసినప్పుడు ఏజీఆర్‌ల విలువ రూ.8.226.79 కోట్లు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments