Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాతో స్నేహం చేస్తూనే నా భార్యనే ఉంచుకుంటావా?

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (08:32 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మాజీ కానిస్టేబుల్ తన స్నేహితుడుని కాల్చి చంపాడు. తనతో స్నేహం చేస్తూనే తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లా పాలషిపర పట్టణానికి చెందిన బిభాష్ మండల్, సుభాష్ బిశ్వాస్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణస్నేహితులు. వీరిలో బిభాష్ మండల్ సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. 
 
ఈ క్రమంలో బిభాష్ మండల్ భార్యతో సుభాష్ బిశ్వాస్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీన్ని గుట్టుచప్పుడుకాకుండా కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బిభాష్ మండల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. 
 
అంతే.. తుపాకీ తీసుకొచ్చి ఓ దుకాణం వద్ద ఉన్న సుభాష్ బిశ్వాస్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడే ఆయన కుప్పకూలిపోయాడు. ఆ తర్వా బిభాస్ అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments