Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆ బిల్లు మాదికాదు... రిలయన్స్ జియో

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న బిల్లు తమ కంపెనీ విడుదల చేసింది కాదనీ రిలయన్స్ జియో ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ బిల్లు పోస్ట్ చేసిన వారి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు.

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (14:24 IST)
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న బిల్లు తమ కంపెనీ విడుదల చేసింది కాదనీ రిలయన్స్ జియో ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ బిల్లు పోస్ట్ చేసిన వారి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు.
 
వెల్‌కమ్ ఆఫర్ కింద ఉచిత వాయిస్ కాల్స్‌తో పాటు ఫ్రీ డేటాను తమ కస్టమర్లకు రిలయన్స్ జియో అందించిన విషయం తెల్సిందే. అయితే ఫేస్‌బుక్, వాట్సాప్‌లో హల్‌చల్ చేసిన ఓ పోస్ట్ వినియోగదారులను గందరగోళానికి గురి చేయడమే కాకుండా, ఆందోళనరేకెత్తించింది.
 
కోల్‌కత్తాకు చెందిన అయునుద్దిన్ మొండల్‌‌కు బిల్లు పంపిన బిల్లులో 550జీబీ వాడుకున్నందుకుగానూ 27వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు ఆ బిల్లులో ఉంది. బిల్లుకు సంబంధించిన కాపీ ఇదిగో అంటూ పోస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఈ పోస్ట్ నిజం కాదని రిలయన్స్ జియో ప్రతినిధులు స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments