జియో సంచలన ప్లాన్.. Jio Rs 395తో 84 రోజుల వ్యాలిడిటీ

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (09:35 IST)
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్‌ప్రైజ్ ఇస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో సంచలన ప్లాన్ తీసుకువచ్చింది జియో. Jio Rs 395 Plan ద్వారా 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. 
 
అలాగే 6జీబీ డేటా లభిస్తుంది. డేటా ముగిసిన తర్వాత స్పీడ్ 64kbpsకు పడిపోతుంది. ఇంకా 1000 ఫ్రీ ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. డేటా తక్కువ వినియోగించే వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. జియో రూ.100లోపు ధరతో మరో ప్లాన్‌ను కూడా అందిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments