Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత ప్లాన్‌ను పునరుద్ధరించిన జియో... 350 జీబీ డేటాతో...

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (10:57 IST)
దేశ టెలికాం రంగాన్ని శాసిస్తున్న ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. తాజా తన వినియోగదారుల కోసం ఓ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌ గత 2017లో అమలుపరిచి, ఆ తర్వాత రద్దు చేశారు. ఇపుడు ఇదే ప్లాన్‌ను తిరిగి పునరుద్ధరించారు. 
 
ఈ నూతన ప్లాన్ ఓ లాంగ్ టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్ విలువ రూ.4999. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 350జీబీ డేటాను అందివ్వనుంది. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. జియో టు జియో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, నాన్ జియో కాల్స్‌ కోసం 12 వేల నిమిషాలను ఉచితంగా అందివ్వనుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీని 360 రోజులుగా నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments