Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో యూజర్లకు శుభవార్త.. 100 జీబీ ఉచిత స్టోరేజీ!!

ఠాగూర్
గురువారం, 29 ఆగస్టు 2024 (19:11 IST)
రిలయన్స్ జియో యూజర్లకు మరో శుభవార్త చెప్పింది. వచ్చే దీపావళి పండుగ సందర్భంగా ఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ సేవలను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో జియో తన వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. వెల్‌కమ్ ఆఫర్ కింద యూజర్లకు 100జీబీ ఉచిత స్టోరీజీని ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు గురువారం జరిగిన రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు. 
 
ఈ సంద్భంగా ఆయన వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు. డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలు వంటి డిజిటల్ కంటెంట్‌ను జియో యూజర్లు సురక్షితంగా దాచుకునేలా జియో క్లౌడ్ స్టోరేజీని తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం వెల్‌‍కవమ్ ఆఫర్ కింద 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఫ్రీగా అందించాలని నిర్ణయించామని, ఇంకా అధిక మోతాదులో క్లౌడ్ స్టోరేజీ కావాలనుకేవారికి మాత్రం సరసమైన ధరల్లోనే అందించడం జరుగుతుందన్నారు. 
 
ఏఐ అనేది కొందరికి మాత్రమే అంటే లగ్జరీగా మిగిలిపోకూడాదని మేం భావిస్తున్నట్టు తెలిపారు ఏఐ సేవలు అందరికీ అందుబాటులో తీసుకుని రావాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు. కృత్రిమ మేథను అందిపుచుకుని జియో వినియోగదారుల కోసం ఏఐ ఫ్లాట్‌ఫామ్ జియో బ్రెయిన్ మరింత విస్తరిస్తున్నట్టు చెప్పారు. తక్కువ ధరకే ఏఐ మోడల్ సర్వీసులను అందిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments