Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో యూజర్లకు శుభవార్త.. 100 జీబీ ఉచిత స్టోరేజీ!!

ఠాగూర్
గురువారం, 29 ఆగస్టు 2024 (19:11 IST)
రిలయన్స్ జియో యూజర్లకు మరో శుభవార్త చెప్పింది. వచ్చే దీపావళి పండుగ సందర్భంగా ఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ సేవలను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో జియో తన వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. వెల్‌కమ్ ఆఫర్ కింద యూజర్లకు 100జీబీ ఉచిత స్టోరీజీని ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు గురువారం జరిగిన రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు. 
 
ఈ సంద్భంగా ఆయన వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు. డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలు వంటి డిజిటల్ కంటెంట్‌ను జియో యూజర్లు సురక్షితంగా దాచుకునేలా జియో క్లౌడ్ స్టోరేజీని తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం వెల్‌‍కవమ్ ఆఫర్ కింద 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఫ్రీగా అందించాలని నిర్ణయించామని, ఇంకా అధిక మోతాదులో క్లౌడ్ స్టోరేజీ కావాలనుకేవారికి మాత్రం సరసమైన ధరల్లోనే అందించడం జరుగుతుందన్నారు. 
 
ఏఐ అనేది కొందరికి మాత్రమే అంటే లగ్జరీగా మిగిలిపోకూడాదని మేం భావిస్తున్నట్టు తెలిపారు ఏఐ సేవలు అందరికీ అందుబాటులో తీసుకుని రావాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు. కృత్రిమ మేథను అందిపుచుకుని జియో వినియోగదారుల కోసం ఏఐ ఫ్లాట్‌ఫామ్ జియో బ్రెయిన్ మరింత విస్తరిస్తున్నట్టు చెప్పారు. తక్కువ ధరకే ఏఐ మోడల్ సర్వీసులను అందిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments