Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.38 వేలకే 70 అంగుళాల 4కె టీవీ..ఎక్కడ?

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (18:46 IST)
మొబైల్ తయారీదారు సంస్థ షివోమీ కొత్త మొబైల్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. వీటితో పాటు వివిధ రకాలైన గృహోపకరణ వస్తువులను వినియోగదారులకు అందిస్తోంది. ఎలక్ట్రానిక్ రంగంలో రెడ్మీ సంస్థ కొన్నాళ్లుగా దూసుకుపోతోంది. తక్కువ ధరలకే టీవీలను అందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు రెడ్మీ టీవీ పేరిట 70 అంగుళాల నూతన 4కె టీవీని చైనా మార్కెట్‌లో గురువారం విడుదల చేసింది. 
 
ఇందులో 64 బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటుచేశారు. దీనిసహాయంతో ఈ టీవీని బ్లూటూత్ రిమోట్ లేదా వాయిస్ కమాండ్‌లతో ఆపరేట్ చేయవచ్చు. అలాగే డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్ 4.2 తదితర ఇతర ఫీచర్లను కూడా ఈటీవీలో అందిస్తున్నారు.

ఈ టీవీని సెప్టెంబర్ 10 తేదీ నుంచి చైనా మార్కెట్‌లో విక్రయించనున్నారు. త్వరలో భారత్‌లోనూ ఈ టీవీని విడుదల చేస్తారని సంస్థ ప్రతినిధులు ఆశిస్తున్నారు. కాగా ఈ టీవీ ధ‌ర 531 డాల‌ర్లుగా (దాదాపుగా రూ.38వేలు) ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments