Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ బిల్లు చెల్లించలేని దుస్థితితో పాక్ ప్రధాని కార్యాలయం... నోటీసులు

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (17:10 IST)
పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుంది. దీనికి నిదర్శనమే ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం చివరకు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంది. దీంతో ఆ దేశ విద్యుత్ బోర్డు పీఎంవోకు నోటీసులు జారీచేసింది. తక్షణం బిల్లు చెల్లించలేని పక్షంలో కరెంట్ కట్ చేస్తామని ఆ నోటీసులో పేర్కొంది. 
 
ఇప్పటివరకు పాక్ కరెన్సీలో రూ. 41 లక్షల బకాయిలు పేరుకుపోయాయట. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ... తాజాగా బుధవారం మరోసారి నోటీసు జారీ చేసింది. బకాయిలు వెంటనే చెల్లించాలని... లేనిపక్షంలో కరెంట్ సరఫరా నిలిపి వేస్తామని నోటీసులో హెచ్చరించింది.
 
ఆ దేశంలో వాస్తవపరిస్థితి అలా ఉంటే... పాకిస్థాన్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కాశ్మీర్ అంశంపై భారత్‌తో యుద్ధం చేయడానికి సిద్ధమని ప్రకటించింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్థాన్ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments