Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ ధరలను పెంచేసిన రెడ్ మీ.. ధరలెంతో తెలుసా?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (19:40 IST)
Redmi
రెడ్ మీ తమ సంస్థకు చెందిన స్మార్ట్ ఫోన్ల ధరలను పెంచింది. ఈ వివరాల్లోకి వెళితే.. రెడ్ మీ నోట్ 8 4జీబీ మోడల్ ధర ఇప్పటి వరకు రూ.11,499 పలికింది. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.11,999లని రెడ్ మీ తెలిపింది.
 
రెడ్ మీ నోట్ 8 6జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ రూ. 13,999 నుంచి రూ.14,499కి పెరిగింది. అలాగే రెడ్ మీ 8 4జీబీ ప్లస్ 64 మోడల్ రూ.9299 నుంచి రూ.9499కి పెరగగా, రెడ్ మీ 8ఎ డుయెల్ 2జీబీ ప్లస్ 32 మోడల్ రూ.7299 నుంచి రూ.7499 వరకు పెరిగినట్లు జియోమీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments