Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక నిమిషంలో 70,000 ఫోన్లను విక్రయించిన రెడ్ మి

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (14:55 IST)
Redmi
రెడ్ మి కొత్తగా వచ్చిన కె40 గేమింగ్ మొబైల్ నిమిషంలో 70,000 ఫోన్లను విక్రయించింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ కంపెనీలు ప్రతి సంవత్సరం కొత్త ఫీచర్లతో వివిధ మోడల్ ఫోన్లను లాంఛ్ చేస్తూనే ఉన్నాయి. గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లతో రెడ్‌మీ కె40ని ప్రారంభించింది.
 
ఫీచర్స్:
12జిబి + 128జిబి మోడల్ ధర రూ.42,600, 
12జీబి + 256జీబి స్టోరేజ్ ఆప్షన్ల ధర రూ.46,000. 
 
ఆదివారం ప్రత్యేక అమ్మకం ప్రారంభం కావడంతో ఒక్క నిమిషంలో 70,000 ఫోన్లు అమ్ముడుపోయాయని రెడ్‌మీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments