Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక నిమిషంలో 70,000 ఫోన్లను విక్రయించిన రెడ్ మి

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (14:55 IST)
Redmi
రెడ్ మి కొత్తగా వచ్చిన కె40 గేమింగ్ మొబైల్ నిమిషంలో 70,000 ఫోన్లను విక్రయించింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ కంపెనీలు ప్రతి సంవత్సరం కొత్త ఫీచర్లతో వివిధ మోడల్ ఫోన్లను లాంఛ్ చేస్తూనే ఉన్నాయి. గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లతో రెడ్‌మీ కె40ని ప్రారంభించింది.
 
ఫీచర్స్:
12జిబి + 128జిబి మోడల్ ధర రూ.42,600, 
12జీబి + 256జీబి స్టోరేజ్ ఆప్షన్ల ధర రూ.46,000. 
 
ఆదివారం ప్రత్యేక అమ్మకం ప్రారంభం కావడంతో ఒక్క నిమిషంలో 70,000 ఫోన్లు అమ్ముడుపోయాయని రెడ్‌మీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments