Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోకో ఎఫ్2 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది, ధర ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 14 మే 2020 (18:42 IST)
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయిన పోకో సరికొత్త ఫోన్‌లను మొబైల్ మార్కెట్‌లోకి విడుదల చేస్తూ మిగిలిన వాటికి గట్టి పోటీనిస్తోంది. ఇప్పటికే హానర్, రెడ్‌మీ, వివో, రియల్‌మీ సంస్థలు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి.

అయితే రెడ్‌మీ సబ్‌బ్రాండ్‌గా దూసుకువచ్చిన పోకో సైతం తాజాగా పోకో ఎఫ్‌2 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మార్చిలో విడుదలైన రెడ్‌మీ కె 30 ప్రొ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. ఈ ఫోన్ నాలుగు రంగులలో లభ్యమవుతుంది. భారత్‌లో త్వరలోనే విడుదల చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
 
ఫోన్ ధర వివరాలు ఇలా ఉన్నాయి.
6GB + 128GB స్టోరేజ్‌-ధర రూ.41000  
8GB + 256GB స్టోరేజ్‌ -ధర రూ.49000  
ప్రత్యేకతలు: 
* డిస్‌ప్లే: 6.67 అంగుళాలు
* ప్రాసెసర్: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865
* ఫ్రంట్‌ కెమెరా:20 మెగాపిక్సల్‌
* రియర్‌ కెమెరా:64+13+5+2 మెగా పిక్సల్‌ 
* ర్యామ్‌:6జీబీ
* స్టోరేజ్‌:128జీబీ
* బ్యాటరీ కెపాసిటీ:4700mAh
* ఓఎస్‌:ఆండ్రాయిడ్‌ 10

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments