ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డ్రై అయిపోతోందా? అయితే ఇలా చేయండి

Webdunia
గురువారం, 14 మే 2020 (18:38 IST)
కరోనాను ఎదుర్కొనేందుకు దేశంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది ఐటి ఉద్యోగులు తమ ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు(వర్క్ ఫ్రమ్ హోమ్). ఇంటి నుంచే పనిచేయడం కోసం వీరందరూ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌పై ఆధారపడ్డారు. వీరిలో ఎక్కువ శాతం మంది ల్యాప్‌టాప్‌లకు ఇంటర్నెట్‌ను కనెక్ట్ చేసుకుని వాడుతున్నారు. 
 
ఎక్కువ సమయంపాటు ల్యాప్‌టాప్‌ను వాడటం వల్ల బ్యాటరీ త్వరగా డ్రై అయిపోతుంది. అలా కాకుండా బ్యాటరీని ఆదా చేసుకోవాలనుకుంటే, క్రింద పేర్కొన్న సూచనలను పాటించడం ద్వారా ల్యాప్‌టాప్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడం ఎలాగో తెలుసుకుందాం.
 
* మల్టీమీడియా సాఫ్ట్‌వేర్‌లను ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటే బ్యాటరీ అధిక భాగం ఆదా అవుతుంది.
 
* ల్యాప్‌టాప్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తక్కువగా ఉంచుకోవాలి.
 
* ల్యాప్‌టాప్ ఎక్కువ వేడి కాకుండా చూసుకోండి. వీలైతే కూలింగ్ ప్యాడ్‌లను ఉపయోగించండి.
 
* స్క్రీన్‌సేవర్‌లను పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఇది బ్యాటరీని అదనంగా ఉపయోగించుకుంటుంది.
 
* ల్యాప్‌టాప్ సాఫ్ట్‌వేర్ డ్రైవర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
 
* ల్యాప్‌టాప్‌పై చేయవలసిన పనులను వీలైనంత త్వరగా ముగించుకునేందుకు ప్రయత్నించండి. ఎక్కువసేవు ల్యాప్‌టాప్‌ను ఉపయోగించవద్దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments