Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జై హింద్' .. పవన్ ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య ఇదీ...

జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరింది. దీంతో పవన్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో "జై హింద్" అంటూ పేర్కొన్నాడ

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (11:03 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరింది. దీంతో పవన్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో "జై హింద్" అంటూ పేర్కొన్నాడు. 
 
జ‌న‌సేన పార్టీతో రాజ‌కీయ నాయ‌కుడిగా మారిన పవ‌న్ ఒక‌వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రో వైపు స‌మాజంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ని త‌న వంతు బాధ్య‌త‌గా ప‌రిష్క‌రించుకుంటూ వెళుతున్నారు. రీసెంట్‌గా వ్యవసాయ విద్యార్థుల సమస్యలను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్న పవన్ వెంటనే వారికి న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
అలాగే, ఉద్దానం స‌మస్య‌ని కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకొని దాని ప‌రిష్కారం కోసం ప‌లువురితో ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రుపుతూ వ‌స్తున్నారు. జ‌న‌సేన పార్టీని స్థాపించిన త‌ర్వాత‌ ప‌వన్ ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. 2014 ఆగస్టులో తన ట్విటర్‌ ఖాతాను ప్రారంభించిన ప‌వ‌న్ చివ‌రిగా బెంగుళూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ దారుణ హత్య ఘటనపై చివ‌రిగా స్పందించారు. అయితే ఈ రోజుతో ప‌వన్ ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ రెండు మిలియ‌న్స్‌కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments