Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. అమేజాన్ భార్ ఎక్చ్సేంజ్ ఆఫర్

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (11:59 IST)
ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదలైంది. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో విడుదల చేసింది. ఒప్పో ఆర్‌15 ప్రో పేరిట విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.25,990గా నిర్ణయించారు. దీనిలో భారీ డిస్‌ప్లేతో పాటు పవర్ ఫుల్ ర్యామ్‌ని ఏర్పాటు చేశారు. 
 
20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌‌ను కలిగివుండే ఈ ఫోన్.. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్,1 28 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగివుంటుందని ఒప్పో వెల్లడించింది. ఈ ఫోన్‌ను అమేజాన్‌లో పొందవచ్చు. ఈ ఫోన్‌పై అమేజాన్ భారీ ఎక్చ్సేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా వుంది. కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ని మార్చుకుంటే దాదాపు రూ.8,938 వరకు డిస్కౌంట్ పొందవచ్చు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments