Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. అమేజాన్ భార్ ఎక్చ్సేంజ్ ఆఫర్

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (11:59 IST)
ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదలైంది. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో విడుదల చేసింది. ఒప్పో ఆర్‌15 ప్రో పేరిట విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.25,990గా నిర్ణయించారు. దీనిలో భారీ డిస్‌ప్లేతో పాటు పవర్ ఫుల్ ర్యామ్‌ని ఏర్పాటు చేశారు. 
 
20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌‌ను కలిగివుండే ఈ ఫోన్.. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్,1 28 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగివుంటుందని ఒప్పో వెల్లడించింది. ఈ ఫోన్‌ను అమేజాన్‌లో పొందవచ్చు. ఈ ఫోన్‌పై అమేజాన్ భారీ ఎక్చ్సేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా వుంది. కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ని మార్చుకుంటే దాదాపు రూ.8,938 వరకు డిస్కౌంట్ పొందవచ్చు

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments