Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల తగ్గింపు.. ఫ్లిఫ్‌కార్ట్‌లో సేల్

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (16:29 IST)
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్‌ ధరను తగ్గించింది. ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్ భారత్‌ మార్కెట్లోకి నాలుగు నెలల క్రితం ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గించినట్లు సదరు సంస్థ వెల్లడించింది. 
 
ఇందులో భాగంగా రూ.16,990గా వున్న ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల వరకు తగ్గించింది. ఫలితంగా రూ.14,990 ధరకు ఈ స్మార్ట్ ఫోన్ ధర తగ్గిందని ఒప్పో ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
తగ్గించిన ధరతో కూడిన ఈ ఒప్పో కె1 స్మార్ట్‌ఫోన్‌ను ఈ-కామర్స్ సైట్ ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. ఆస్ట్రల్ బ్లూ, పియానో పింక్ అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులో వుంటుందని ఒప్పో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments