Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల తగ్గింపు.. ఫ్లిఫ్‌కార్ట్‌లో సేల్

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (16:29 IST)
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్‌ ధరను తగ్గించింది. ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్ భారత్‌ మార్కెట్లోకి నాలుగు నెలల క్రితం ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గించినట్లు సదరు సంస్థ వెల్లడించింది. 
 
ఇందులో భాగంగా రూ.16,990గా వున్న ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల వరకు తగ్గించింది. ఫలితంగా రూ.14,990 ధరకు ఈ స్మార్ట్ ఫోన్ ధర తగ్గిందని ఒప్పో ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
తగ్గించిన ధరతో కూడిన ఈ ఒప్పో కె1 స్మార్ట్‌ఫోన్‌ను ఈ-కామర్స్ సైట్ ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. ఆస్ట్రల్ బ్లూ, పియానో పింక్ అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులో వుంటుందని ఒప్పో తెలిపింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments