Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్-ధర-16,990

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (15:08 IST)
ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. ఒప్పో ఎ7 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదలైంది. ఈ ఫోన్ 6.2 ఇంచ్‌ల భారీ డిస్‌ప్లేను కలిగివుంటుంది. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరాలు రెండు, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా వున్నాయి. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. 
 
ఈ ఫోను గ్లేరింగ్ గోల్డ్, గ్లేజ్ బ్లూ కలర్ వేరియెంట్లలో విడుదలైంది. ఒప్పో ఎ7 స్మార్ట్ ఫోన్ రూ.16,990 ధరకు వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ సైట్లో వచ్చే వారం నుంచి వినియోగదారులకు అందుబాటులో వుంటుంది. 
 
ఫీచర్స్ సంగతికి వస్తే.. 
64 జీబీ స్టోరేజ్, 
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 
డ్యుయల్ సిమ్ 
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 
బ్లూటూత్ 4.2, 
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌ను కలిగివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments