Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే వారంలో విడుదల కానున్న ఒప్పో ఎ5ఎస్ స్మార్ట్‌ఫోన్

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (16:11 IST)
మొబైల్ తయారీదారు సంస్థ ఒప్పో వచ్చే వారం భారత మార్కెట్‌లోకి తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ5ఎస్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ రూ.10 వేల ప్రారంభ ధరతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరిచారు. 
 
ఒప్పో ఎ5ఎస్ ప్రత్యేకతలు:
* 6.2 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 
* 1520 × 720 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్‌, 
* 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 
 
* 13, 2 మెగాపిక్స‌ెల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ెల్ సెల్ఫీ కెమెరా, 
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, 
* బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ అమర్చబడి ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments