Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి నోకియా కొత్త స్మార్ట్ ఫోన్లు.. ఒకటి కాదు.. ఏకంగా నాలుగు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (10:43 IST)
Nokia
నోకియా దూకుడును పెంచింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌కు చెందిన నోకియా భారత మార్కెట్లో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది. బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, ఎంట్రీ లెవల్ నోకియా సీ 3,  రెండు ఫీచర్ ఫోన్‌లు నోకియా 125, నోకియా 150లను ఆవిష్కరించింది. 5.1కి  కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది.
 
నోకియా 5.3.. 5.3 స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌‌తో 6.55-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగివుంటుంది. అలాగే 4జీబీ ర్యామ్  64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్,  64 జీబీ స్టోరేజ్‌లతో ఇది లభ్యమవుతుంది. అలాగే 13+ 5+2 +2ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీలను ఈ ఫోను కలిగివుంటుంది.
 
అలాగే 4 జీబీ ర్యామ్‌ బేస్ వేరియంట్‌కు రూ .13,999, 6 జీబీ ర్యామ్‌ మోడల్‌కు రూ .15,499 అని నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని నోకియా ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments