వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్... సొంతంగా ఎమోజీలు క్రియేషన్

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (10:40 IST)
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటుకిరానుంది. సాధారణంగా యూజర్లు తమ రియాక్షన్ తెలపడానికి ఎమోజీలు ఉపయోగిస్తారు. మనం మాటల్లో చెప్పలేని అనేక విషయాలను ఎమోజీల ద్వారా భావవ్యక్తీకరణ చేస్తుంటారు. ఇలాంటి వెసులుబాటి ఇప్పటివరకు వాట్సాప్‌ యాప్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓఎస్‌లు ఇస్తున్న ఎమోజీలు మాత్రమే యూజర్లు వాడుతున్నారు. ఇకపై వాట్సాప్ తన యూజర్లకు సొతంగా ఎమోజీలు అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
టెలిగ్రామ్ యాప్‌లో మాదిరిగా యానిమేటెడ్ ఎమోజీలను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. ఈ యానిమేటెడ్ ఎమోజీలను లొట్టి లైబ్రరీ సాయంతో తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఎమోజీలతో యూజర్లు సరికొత్త మేసేజింగ్ అనుభవం లభిస్తుందని ట్విట్టర్ అంచనా వేస్తుంది. అయితే, ఈ కొత్త ఫీచర్ యూజర్లను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments