Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో నుంచి రూ.259ల రీఛార్జ్‌ను ఉచితం.. నిజమేనా?

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (16:17 IST)
పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ పుట్టిన రోజు కావడం.. అలాగే జూన్‌లో అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహ వేడుక నేపథ్యంలో జియో నుంచి 259 రూపాయల రీఛార్జ్‌ను ఉచితమని.. ఇది 30 రోజులపాటు ఉంటుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇంకా ఉచిత రిఛార్జ్ ఆఫర్ కోసం ఆ లింక్ క్లిక్ చేయాలని పలువురు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. బర్త్ డే, పెళ్లి వేడుకల నేపథ్యంలో జియో కంపెనీ భారతీయ వినియోగదారులందరికీ ఈ ఆఫర్ అందిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 
 
అయితే ఈ అంశం గురించి ఫాక్ట్ చేక్ చేయగా ఫేక్ అని తేలింది. ఇంకా అధికారిక వెబ్‌సైట్ జియోడాట్‌కామ్‌లో చూసినా కూడా అలాంటి ఆఫర్ ప్రకటించలేదు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి వార్తలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments