Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోటారోలా నుంచి సరికొత్త ఫోన్.. చైనాలో రిలీజ్.. భారత్‌లో ఎప్పుడో...?

Webdunia
మంగళవారం, 25 మే 2021 (13:31 IST)
Motorola Edge S
అమెరికన్ దిగ్గజ కంపెనీ మోటారోలా నుంచి సరికొత్త ఫోన్ లాంఛ్ అయ్యింది. అదే మోటోరోలా ఎడ్జ్ ఎస్ పయొనీర్ ఎడిషన్. వెనిల్లా కలర్ వేరియంట్లో ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ ను సంస్థ ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదల చేసింది. 
 
ఈ మిడ్-రేంజ్ మోటోరోలా ఫోన్ ను ఆ దేశంలో సింగిల్ కాన్ఫిగరేషన్ తోనే వచ్చింది. చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ భారత్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే అంశంపై స్పష్టత లేదు. ధర కూడా ఇతర కలర్ వేరియంట్ల కంటే తక్కువగా ఉండటం విశేషం.
 
ఈ ఏడాది ప్రారంభంలోనే మోటోరోలా ఎడ్జ్ ఎస్ ఫోన్ ను లాంచ్ చేసింది. దీంట్లో స్నాప్ డ్రాగన్ 870 SoC ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్, 256 జీబీ ర్యామ్ స్టోరేజి వంటి ఫీచర్లు ఉన్నాయి.
 
ఈ సరికొత్త ఫోన్ ధర 1999 యువాన్లు(దాదాపు రూ.22,600)గా ఉంది. ఇది 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీని కలిగి ఉంటుంది. ఇతర కలర్స్ వేరియంట్లయిన ఎమరాల్డ్ లైట్, మిస్ట్ ధర కూడా 1999 యువాన్లే. అయితే ఈ ఫోన్లు 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments