Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా రెండు రైళ్ల ఢీ.. సొరంగ మార్గంలో అదెలా సాధ్యం...200మందికి పైగా గాయాలు

Webdunia
మంగళవారం, 25 మే 2021 (13:14 IST)
Malaysia
మలేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగ మార్గంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 200 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. పెట్రోనాస్ టవర్స్కు సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. 
 
అయితే ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడ్డట్లు, 160 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. రైళ్లలో సమాచార లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ప్రపంచంలోని ఎత్తైన జంట టవర్లలో ఒకటైన పెట్రోనాస్ టవర్స్ సమీపంలోని సొరంగంలో రెండు రైళ్లు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మలేషియా రవాణ శాఖ మంత్రి వీ కాసియాంగ్ చెప్పారు.  మెట్రోరైలు ప్రమాద ఘటనపై మలేషియా ప్రధాన మంత్రి మొహిద్దీన్ యాసీన్ దర్యాప్తునకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments