Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి మోటో జీ9 ఫోన్... ధర: రూ.11,499లు

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (18:52 IST)
Moto
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ మోటరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోటో జీ9ను భారత్‌లో విడుదల చేశారు. మోటో G8కి అప్ గ్రేడ్ వెర్షన్‌గా వస్తున్న ఈ ఫోన్ 6.5-అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 20డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. భారత్‌ మార్కెట్‌లో రెడ్‌మి నోట్ 9 ప్రో, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21, రియల్‌మి 6i వంటి ఫోన్లకు గట్టి పోటీని ఇవ్వడానికి ఈ ఫోన్ అందుబాటులో వుంది. 
 
మోటరోలా కంపెనీ భారత్‌లో మోటో జీ9 స్మార్ట్‌ఫోన్‌‌ను కేవలం ఒకే ఒక వేరియంట్‌లో విడుదల చేసింది. 4జీబీ ర్యామ్ ప్లస్, 64జీబీ స్టోరేజ్ వంటి సింగల్ వేరియంట్‌లో లభించే ఫోన్ ధర: 11,499 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, నీలమణి బ్లూ వంటి రెండు కలర్ ఎంపికలలో సంస్థ విడుదల చేస్తున్నది. వీటిని ఆగస్టు 31 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments